Edit page

Feb 07, 2023 | 07:29

           కర్ణాటక నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు ముందు వెనక చూడకుండా కేంద్రం మొన్నటి బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయింపులు చేసి రాష్ట్రాల మధ్య

Feb 07, 2023 | 07:29

2023-24 బడ్జెట్‌ ముందు ప్రధానంగా ఉండదగిన లక్ష్యం ఆర్థిక వ్యవస్థలో వినిమయాన్ని పెంపొందించడం. అది జరగాలంటే ప్రజా సంక్షేమ రంగాల్లో కేటాయింపులను పెంచాలి.

Feb 07, 2023 | 07:28

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో డిసెంబర్‌ మొదటి వారంలో పర్యటించారు.

Feb 05, 2023 | 06:29

'150 ఏళ్ల కిందట అయితే సతీ సహగమన ఆచారం మేరకు నేను కూడా నా భర్త చితిని ఎక్కాల్సి వచ్చుండేది' అన్నారు తొలి భారతీయ మహిళా ఇంజనీరు అయ్యలసోమయాజుల లలిత.

Feb 05, 2023 | 06:26

ఈ నెల 16న శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో త్రిపుర ఒక ప్రత్యేకత సంతరించుకుంది.

Feb 05, 2023 | 06:22

కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించడం రాయలసీమ నీటి వనరులకు తీవ్ర ప్రమాదంగా మారింది.

Feb 04, 2023 | 07:56

          'పెట్టుబడి'కి పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌, అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలతో పాటు ప్రపంచమంతటా మాంద్యం మేఘాలు ఆవరించాయి.

Feb 04, 2023 | 07:55

రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కేటాయించలేదు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాల ప్యాకేజీల ప్రస్తావనే లేదు.

Feb 04, 2023 | 07:55

ఏళ్ళ తరబడి, గౌతమ్‌ అదానీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరుపై అనేక తీవ్రమైన ప్రశ్నలు, ఆరోపణలు వచ్చాయి.

Feb 03, 2023 | 07:24

     పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్ల కొమ్ముకాసింది.

Feb 03, 2023 | 07:20

ఇప్పుడు ప్రతీ వినియోగదారుడి ప్రత్యేక అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను డిజైన్‌ చేయడానికి పూనుకుంటున్నారు.

Feb 03, 2023 | 07:15

మానవ వాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నాయి. ఏ మతం లోనూ లేవు. అందుకే జ్ఞానాన్ని మత రహిత స్థాయికి తెచ్చుకోవాలి.