Vijayanagaram

Aug 22, 2023 | 21:14

ప్రజాశక్తి-మెంటాడ, దత్తిరాజేరు  :  మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసే నిమిత్తం ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్

Aug 22, 2023 | 20:55

ప్రజాశక్తి - తెర్లాం : మండలంలోని పలుకువలసలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Aug 22, 2023 | 20:52

ప్రజాశక్తి - పూసపాటిరేగ : మెగాస్టార్‌ చిరంజీవి జన్మదినోత్సవం సందర్బంగా మంగళవారం స్ధానిక బ్రిడ్జి క్రింద జనసేన మండల పార్టీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ర

Aug 22, 2023 | 20:50

ప్రజాశక్తి - నెల్లిమర్ల : సమాజంలో ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని ఛాన్సెలర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌ఎన్‌ రాజు పిలుపునిచ్చారు.

Aug 22, 2023 | 20:46

ప్రజాశక్తి - వేపాడ : మండల కేంద్రంలోని ఎంఆర్‌సిలో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎంఇఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

Aug 22, 2023 | 20:42

ప్రజాశక్తి - నెల్లిమర్ల : ప్రభుత్వం అప్రకటిత విద్యుత్‌ కోతలు నివారించాలని వామ పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

Aug 22, 2023 | 20:40

ప్రజాశక్తి- గరివిడి : వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు.

Aug 22, 2023 | 15:38

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : వీఆర్‌ఏల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షులు కే గురుమూర్తి ఆగ

Aug 21, 2023 | 22:04

ప్రజాశక్తి-విజయనగరం : జగనన్నకు చెబుదాంలో మున్సిపాలిటీల పరిధిలో వచ్చిన వినతులను ఆయా ప్రత్యేకాధికారులు అన్ని శాఖలతో సమావేశమై సమన్వయంతో పరిష్కరించాలని కలెక్

Aug 21, 2023 | 21:59

ప్రజాశక్తి-దత్తిరాజేరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఈ నెల 25న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఎ.నాగలక్ష్మి పరి

Aug 21, 2023 | 21:51

పుష్కలంగా వర్షం కురిసింది. అందుకు తగ్గట్టే పొలం తడిసింది. వరినారు ఏపుగా పెరిగింది. కానీ, ఉబాలు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగలేదు.

Aug 21, 2023 | 21:15

ప్రజాశక్తి- విజయనగరం: పట్టణ పరిధిలో 12 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, 6కిలోల వెండిని స్వాధీ