Vijayanagaram

Aug 25, 2023 | 21:23

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చింతలవలస ఎంవిజిఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో పది రోజులుగా జరుగుతున్న అండర్‌ 16 అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నీ

Aug 25, 2023 | 21:17

ప్రజాశక్తి-బొబ్బిలి :  బొబ్బిలి గ్రోత్‌సెంటర్లో రోడ్లు భయంకరంగా మారాయి. మొదట, రెండో విడత లేఅవుట్లలో రోడ్లన్నీ గోతులమయంగా మారాయి.

Aug 25, 2023 | 20:54

ప్రజాశక్తి-శృంగవరపు కోట :  పంచాయతీ కార్మికులకు, గ్రీన్‌ అంబాసిడర్లకు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, హామీ మేరకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలని కోరుతూ గ్రీన్‌ అంబ

Aug 25, 2023 | 20:43

- ప్రజా సమస్యలపై 30 నుంచి సమర భేరి : సిపిఎం

Aug 25, 2023 | 20:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్‌ శ్రీరాములు నాయుడు శుక్రవారం పర్యటించారు.

Aug 25, 2023 | 20:28

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ప్రజలకు అత్యంత నిరాశ, నిస్ఫృహలకు గురిచేసింది. ప్రత్యేకించి వైసిపి కార్యకర్తలకు ఏమంతగా రుచించలేదు.

Aug 25, 2023 | 20:21

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి, సాలూరు, దత్తిరాజేరు : గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యసేవల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

Aug 25, 2023 | 20:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం సుమారు గంటపాటు భారీగా కువరగా ఆ తరువాత మోస్తారుగా కురిసింది.

Aug 25, 2023 | 20:12

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి తగినన్ని నిధులు కేటాయించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌, పి.రామ

Aug 25, 2023 | 20:06

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల సరిహద్దు గ్రామాల పరిధిలో 561.88 ఎకరాల్లో తలపెట్టిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి, ఇతర మౌలిక వసతుల

Aug 25, 2023 | 20:04

ప్రజాశక్తి-దత్తిరాజేరు, విజయనగరం :  జిల్లాల్లో చేపట్టిన పర్యటనల సందర్భంగా పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తమ కుటుంబ దీనస్థితిని విన్నవించుకొన్న ఎందరో అభాగ్యులకు ఉదారంగా సహాయం అ

Aug 25, 2023 | 19:59

ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌ :  గిరిజనులకు ఉన్నత విద్యను అందించేందుకు మన్యం జిల్లా పేరిట విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గిరిజన యూనివర్శిటీకి చేయాల్సింది శంకుస్థాపనలు కాదని, నిధ