Vijayanagaram

Aug 26, 2023 | 20:44

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని సంకిలి గ్రామంలో చాలీచాలని తాగునీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Aug 26, 2023 | 20:34

ప్రజాశక్తి- శృంగవరపుకోట :  నెలలు నిండిన గిరిజన గర్భిణీని ప్రసవం నిమిత్తం శనివారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి 108 వాహనాలో తరలిస్తుండగా మార్గం మధ్యలో వాహనంలోనే ప్రసవించింది.

Aug 26, 2023 | 20:01

ప్రజాశక్తి-విజయనగరం :  నగరంలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీ విద్యార్థులతో వన్‌టౌన్‌ సిఐ బి.వెంకటరావు శనివారం సమావేశమయ్యారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

Aug 26, 2023 | 19:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని దాసన్నపేటలోగల బాలికోన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి శనివారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

Aug 26, 2023 | 19:57

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  చిన్న, మధ్య తరహా పట్టణాల సమగ్ర అభివృద్ధి వ్యాపార సముదాయ భవనానికి పాక్షిక మరమ్మతులు చేపట్టి మరింతగా ప్రజా వినియోగంలోకి తీసుకు రానున్నట్లు కమిషనర్‌ ఆర్‌.

Aug 26, 2023 | 19:55

ప్రజాశక్తి-విజయనగరం కోట :  గిరి పుత్రులను వైసిపి ప్రభుత్వం మభ్య పెడుతోందని విజయనగరం పార్లమెంట్‌స్థానం టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు.

Aug 26, 2023 | 19:51

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రజా సంక్షేమ పథకాలతో పాటు, ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని నగర మేయర్‌ విజయలక్ష్మి పునరుద్ఘాటించా

Aug 26, 2023 | 19:42

ప్రజాశక్తి - విజయగరం ప్రతినిధి :  జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు 'మాకు మీరు... మీకు మేము' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

Aug 26, 2023 | 19:41

ప్రజాశక్తి- బొబ్బిలి :  ఈ నెల 30న జరగనున్న సామూహిక గృహా ప్రవేశాలకు జగనన్న ఇళ్లను సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు కోరారు.

Aug 26, 2023 | 19:39

ప్రజాశక్తి - నెల్లిమర్ల :  నగర పంచాయతిలో జగనన్న ఇళ్లు నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖ పీడీ వి. శ్రీనివాసరావు సూచించారు.

Aug 26, 2023 | 16:26

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మదర్‌ థెరిసా 113వ జయంతి, మదర్‌ థెరిసా సేవా సంఘం అండ్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ఆర్గనైజేషన్‌ 6వ వార్షికోత్సవం సందర్భంగా, అయ్యన్న

Aug 25, 2023 | 21:26

ప్రజాశక్తి-విజయనగరం కోట :   జిల్లాలో సిఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని డిపోల నుంచి 300 బస్సులను తరలించారు.