Vijayanagaram

Aug 29, 2023 | 21:47

విజయనగరం మండలంలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్‌జిటి ఉపాధ్యాయులు (భార్యాభర్తలు) ఇటీవల జరిగిన బదిలీల్లో పక్క మండలానికి వెళ్లారు. అయితే మూడు నెలలుగా వీరికి జీతాలు లేవు.

Aug 29, 2023 | 21:05

ప్రజాశక్తి- పూసపాటిరేగ : ప్రజాశక్తి ప్రజల పత్రిక అని ఎంపిడిఒ జి.రామారావు అన్నారు.

Aug 29, 2023 | 21:02

ప్రజాశక్తి - గుర్ల : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు.

Aug 29, 2023 | 15:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఫోర్ట్సటీ పాఠశాలలో గిడుగు వేంకట రామ్మూర్తి జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.

Aug 28, 2023 | 21:39

ప్రజాశక్తి-విజయనగరం : మిషన్‌ గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో క్రింద వాలంటీర్‌ ద్వారా గుర్తించిన విద్యార్థుల నమోదు శత శాతం జరగాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.

Aug 28, 2023 | 21:29

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విద్యుత్తు అమర వీరుల స్ఫూర్తితో విద్యుత్‌ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఎం నాయకులు ప్రతిన బూనారు.

Aug 28, 2023 | 21:26

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  విశాఖ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాటిపూడి జలాశయం నుంచి తీసుకెళుతున్న నీటిని జివిఎంసి అమ్ముకుంటోందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు అన

Aug 28, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలో జగనన్న శాశ్వత భుహక్కు, భూ రక్షణ అమలు ప్రక్రియలో భాగంగా రీ సర్వే ప్రారంభమైంది.

Aug 28, 2023 | 21:19

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలోని 43,900 మంది విద్యార్ధులకు విద్యాదీవెన పథకం కింద రూ.29,44,44,873 విడుదలైంది.

Aug 28, 2023 | 21:16

ప్రజాశక్తి-విజయనగరం :  కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి 146 వినతులు అందాయి.

Aug 28, 2023 | 21:13

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నల్లబోయిన లలిత (54) సోమవారం తెల్లవారు జామున తమ నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు.