Vijayanagaram

Sep 02, 2023 | 22:07

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  'వర్షం నిలకడగా కురవడం లేదు. కురిసినా నీరు నిలబడడం లేదు.

Sep 02, 2023 | 18:57

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు గురాన అయ్యలు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

Sep 02, 2023 | 18:55

ప్రజాశక్తి-బొబ్బిలి :  అటు విద్యుత్‌ ఛార్జీల వాతలు.. ఇటు విద్యుత్‌ కోతలతో ప్రజలు, వృత్తిదారులు, మెకానిక్‌లు, చిరు వ్యాపారులు, వెల్డర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Sep 02, 2023 | 18:52

ప్రజాశక్తి-విజయనగరం :  వాహనాలకు అస్తవ్యస్థమైన నంబరు ప్లేట్‌ ఉంటే చర్యలు తప్పవని ట్రాఫిక్‌ డిఎస్‌పి డి,విశ్వనాధ్‌ హెచ్చరించారు.

Sep 02, 2023 | 18:50

ప్రజాశక్తి-రాజాం :  రాజాం మున్సిపాలిటీలో వివిధ నిదులతో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజారోగ్య సాంకేతికశాఖ ఇంజినీర్‌ (విశాఖపట్నం) పి.గణపతిరావు శనివారం పరిశీలించారు.

Sep 02, 2023 | 18:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు విద్యా శాఖ పచ్చ జెండా ఊపింది.

Sep 02, 2023 | 18:44

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  రాష్ట్ర ప్రజలపై ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో 6వేల కోట్ల రూపాయల విద్యుత్‌ చార్జీలు భారాలు వేశారని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆ

Sep 02, 2023 | 18:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

Sep 02, 2023 | 17:59

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర ప్రజలపై ట్రూ ఆఫ్‌ చార్జీల పేరుతో 6వేల కోట్ల రూపాయల విద్యుత్‌ చార్జీలు భారాలు వేశారని తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని

Sep 01, 2023 | 22:16

ప్రజాశక్తి - కురుపాం :  చంద్రబాబు తోనే మహిళలకు, రైతులకు, యువతకు న్యాయం జరుగుతూ ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి టి. జగదీశ్వరి అన్నారు.

Sep 01, 2023 | 22:11

ప్రజాశక్తి-బాడంగి :  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు.

Sep 01, 2023 | 22:06

ప్రజాశక్తి-రేగిడి :  వైసిపి ప్రభుత్వ హయాంలో సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయని మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.