Vijayanagaram

Sep 05, 2023 | 21:51

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌:  మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం విద్యాశాఖ ఆధ్వర్యాన మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

Sep 05, 2023 | 21:45

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వర్షపాతంలో సమతుల్యత లేకపోవడంతో ఖరీఫ్‌ పంటల సాగు జిల్లాలో నత్తనడకన సాగుతోంది.

Sep 05, 2023 | 21:43

ప్రజాశక్తి- డెంకాడ : పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని విజయనగరం ఎం

Sep 05, 2023 | 21:35

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Sep 05, 2023 | 16:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పేదలకు ఉపయుక్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

Sep 05, 2023 | 16:36

ప్రజాశక్తి-దత్తిరాజేరు(విజయనగరం) : ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ దత్తిరాజేరు మండలం కోమటిపల్లి ఆటో కార్మికులు సిఐటియు ఆధ్వ

Sep 05, 2023 | 15:26

71 మంది ఉపధ్యాయులకు సత్కారం ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జరుగుతున్న ఉపాద్యాయ దినోత్సవం

Sep 04, 2023 | 21:28

ప్రజాశక్తి - పూసపాటిరేగ :  పూసపాటిరేగ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మహంతి శంకర్రావు ఆధ్వర్యంలో ' భవిష్యత్తుకు గ్యారెంటీ - బాబు ష్యూరిటీ' కార్యక్రమంలో భాగంగా శిక్షణ కార్యక్రమం జరి

Sep 04, 2023 | 21:26

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు.

Sep 04, 2023 | 21:23

ప్రజాశక్తి-బొబ్బిలి :  టిడిపి అధినేత చంద్రబాబు కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు డిమాండ్‌ చేశారు.

Sep 04, 2023 | 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన సోమవారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు.

Sep 04, 2023 | 21:02

ప్రజాశక్తి-వేపాడ : శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ మృతదేహంతో జాకేరు గ్రామంలో ముస్లిములు ఆందోళన చేపట్టారు.