Vijayanagaram

Sep 06, 2023 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   సమగ్ర శిక్షా, కెజిబివిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ , పార్ట్‌ టైం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10న కలెక్టరేట్‌ వద్ద 'వేడుకోలు' పేరిట నిరాహారదీక్

Sep 06, 2023 | 20:39

ప్రజాశక్తి - నెల్లిమర్ల : ప్రమాదవశాత్తూ బుధవారం స్థానిక చంపావతి నదిలో పడి పూతిక పేటకు చెందిన యడ్ల మంగమ్మ (49) మృతి చెందారు.

Sep 06, 2023 | 20:36

ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని కొండగంగుపూడి పంచాయతీ పరిధిలో గల విజయరామసాగర్‌ ప్రభుత్వ భూముల్లో ఉన్న ఆక్రమణలను ఆర్‌డిఒ సూర్య కుమారి ఆధ్వర్యంలో బుధవారం సర్

Sep 06, 2023 | 20:29

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపల్‌ కో-అప్షన్‌ పదవికి రాజీనామా చేయనున్నట్లు రియాజ్‌ ఖాన్‌ చెప్పారు.

Sep 06, 2023 | 20:24

ప్రజాశక్తి- బాడంగి: మండలంలోని గజరాయునివలస గ్రామంలో కోట ఈశ్వరరావు 45 గార్డెన్‌ బెంచీస్‌ను(సిమెంట్‌ బెంచీలు) ప్రతి వీధిలోనూ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి

Sep 06, 2023 | 20:19

ప్రజాశక్తి -పూసపాటిరేగ : మండలంలోని మైలాన్‌ పరిశ్రమ వద్ద బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు.

Sep 06, 2023 | 20:14

ప్రజాశక్తి- బొబ్బిలి : పట్టణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Sep 06, 2023 | 16:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈ నెల 2 తేదీ నుంచి 4 తేదీ వరకు జార్కండ్‌లోని రాంచీలో జరిగిన 14వ ఓపెన్‌ తైక్వాండో చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రాష్ట్ర తరుపున పాల్

Sep 05, 2023 | 22:02

ప్రజాశక్తి - రామభద్రపురం :  మండలంలోని కొండకెంగువ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కోటేశ్వరరావుపై కొంతమంది అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు వి

Sep 05, 2023 | 21:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటి యు) ఆధ్వర్యంలో విజయనగరం, దత్తిర

Sep 05, 2023 | 21:56

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పుట్టినరోజు వేడుకులను వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Sep 05, 2023 | 21:53

ప్రజాశక్తి-విజయనగరం రూరల్‌ : గుంకలాంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయం టైప్‌-2 భవనాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చా