Vijayanagaram

Sep 08, 2023 | 19:22

ప్రజాశక్తి-విజయనగరం కోట :  స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం అరబిందో కంపెనీకి చెందిన బస్సు, తమ కంపెనీ ఉద్యోగులను తీసుకొని వెళ్తూ, ఇంజనులో సాంకేతిక లోపం కారణంగా పొగలుతో మం

Sep 08, 2023 | 19:20

ప్రజాశక్తి-విజయనగరం :  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లో భాగంగా అందిన క్లెయిమ్‌ల న్నిటినీ ఈనెల 15 లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తహశీల్దార్లను ఆదేశించారు.

Sep 08, 2023 | 19:17

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఇన్‌కం టాక్స్‌ శాఖ ఇచ్చిన నోటీసుకు చంద్రబాబునాయుడు వెంటనే సమాధానం చెప్పాలని వైసిపి జిల్ల

Sep 08, 2023 | 19:13

ప్రజాశక్తి-విజయనగరం : ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతులను శాస్త్రవేత్తలుగా రూపొందించేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సంఘ నిర్వాహక ప్రకృతి వ్యవసాయం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర

Sep 08, 2023 | 15:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఒంగోలులో జరుగుతున్న రాష్ట్ర అండర్‌ 13 బాల,బాలికల బాడ్మింటన్‌ పోటీలకు విజయనగరం నుంచి ఎం. జాన్సనే, సి హెచ్‌ హిమతేజ, ఎస్‌.

Sep 07, 2023 | 21:51

ప్రజాశక్తి-విజయనగరం : ఇటీవల శ్రీలంక దేశంలోని దియాగమ మహీంద రాజపక్స స్టేడియంలో ఆగస్టు 19 నుండి 21 వరకు జరిగిన అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ క్రీడా పోటీల్లో విజయనగర

Sep 07, 2023 | 21:51

ప్రజాశక్తి-విజయనగరం : ఇటీవల శ్రీలంక దేశంలోని దియాగమ మహీంద రాజపక్స స్టేడియంలో ఆగస్టు 19 నుండి 21 వరకు జరిగిన అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ క్రీడా పోటీల్లో విజయనగర

Sep 07, 2023 | 21:47

ప్రజాశక్తి-విజయనగరం :  లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ కె. మయూర్‌ అశోక్‌ ఆదేశించారు.

Sep 07, 2023 | 21:44

ప్రజాశక్తి-విజయనగరం :  ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా సంప్రదాయ కుల వృత్తులు, హస్తకళాకారులకు ఆర్థిక స్వావలంబన లభిస్తుందని..

Sep 07, 2023 | 21:42

ప్రజాశక్తి-విజయనగరం కోట :  కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సంఘీభావంగా కాంగ్రెస్‌ నాయకులు గురువారం పాదయాత్ర చేపట్టారు.

Sep 07, 2023 | 21:40

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు ధర్నా చేశారు.