Vijayanagaram

Sep 08, 2023 | 21:57

గంట్యాడ: ప్రతి రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు సస్యరక్షణపై అవగాహన కల్పించాలని ఎంపిపి పీరుబండి హైమావతి అన్నారు.

Sep 08, 2023 | 21:54

ప్రజాశక్తి-వంగర :  మండలంలోని శివ్వాం అంగన్వాడీ - 1, 2 కేంద్రాలను ట్రెయినీ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట్‌ శుక్రవారం తనిఖీ చేశారు.

Sep 08, 2023 | 21:53

కొత్తవలస: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారానే యువత భవిష్యత్తుకు గ్యారెంటీ అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి కొత్తవలస మండలం సీతంపేట గ్రామంలో బాబు ష్యూరిటీ..

Sep 08, 2023 | 21:51

ప్రజాశక్తి - లక్కవరపుకోట :  పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు.

Sep 08, 2023 | 21:50

-రామభద్రపురం: ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు.

Sep 08, 2023 | 21:49

ప్రజాశక్తి-తెర్లాం :  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం ఎంపిడిఒ ఎస్‌.రామకృష్ణ వైద్యసిబ్బందితో సమీక్షించారు.

Sep 08, 2023 | 21:46

ప్రజాశక్తి-రేగిడి :  పక్కా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు.

Sep 08, 2023 | 21:21

ప్రజాశక్తి-విజయనగరంకోట :  బిజెపి విజయనగరం జిల్లా అధ్యక్షులుగా నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఇఆర్‌) నియమితులయ్యారు.

Sep 08, 2023 | 21:19

ప్రజాశక్తి-గరివిడి :  వెంకట రామ పౌల్ట్రీస్‌ యాజమాన్యం మొండివైఖరి అవలంభిస్తోందని సిఐటియు జిల్లా నాయకులు టివి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sep 08, 2023 | 21:17

ప్రజాశక్తి-కొత్తవలస : కంటకాపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి వస్తున్న బొగ్గు లారీలను నిలుపుదల చేయాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

Sep 08, 2023 | 20:26

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఓవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఖరీఫ్‌ కాలం మూడు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ పంటల సాగు పెరగడం లేదు.

Sep 08, 2023 | 19:24

ప్రజాశక్తి-బాడంగి :  విజయనగరం జిల్లా బాడంగి మండలంలో మళ్లీ పులి సంచరిస్తుండటంతో గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.